31, అక్టోబర్ 2008, శుక్రవారం

నేటి చదువులు

నేడు చాలా మంది చదువులు చెడి పోయాయని విద్యార్ధులు చాలా కష్టపడుతున్నారని ,బర్దన్ ఎక్కువ అయిందని భాదపదుతూ ఉంటారు
కానీ వల్ల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో ,కాలేజీ లలో చదివిస్తూ ఉంటారు .
ఇదంతా ద్వంద విలులలతో కూడిన మాటలు ,నిజం చెప్పాలంటే నేడు చదువులు చాలా బాగున్నాయి ,ఇంకా గురుకు ల పాఠశాల విద్యలు మనకు సూట్ అవ్వవు ,ఇప్పటి జనరేషన్ లో పిల్లలు చాల పోటీ ఎదుర్కూవలసి వస్తోంది ,చాలా బాగా నేర్చుకోవలసి వస్తోంది ,పై మాటలు మాట్లాడేవాళ్ళు వీధి బడులలో ఆటలాడుకుంటూ చదువుకుని వుండవచ్చు కానీ నేడు అది సాద్యం కాదు ,నేడు చదువులు ముక్యంగా బహు ముఖం గా విస్తరించాయి .చల్ల చల్ల కష్టపడితే గానీ ర్యాంకులు సాద్యం కాదు .
ముక్యం గా కార్పోరేట్ కాలేగేస్ ని మెచ్చు కో వలసి వస్తోంది , వారు చాలా జాగ్రత్త గా చదువులు చెప్తున్నారు .మనమందరం చెత్త తెలుగు కాలేజి సినిమాలు చూస్తూ అందు లో టీచర్లను హేళన చేయడం లాంటి చెత్త సీన్లు చూస్తో అదే నిజమైన కాలేజి అని బ్రమలూ ఉన్నాము ,నా మట్ట్కు నాకు డిగ్రీ మూడు సంవస్తరాలు నేర్చు కొంది ఏమీ లేదు ,వాళ్ళునేర్పించ్ది ఏమి లేదు ,ఒక వ్యక్తి జీవితం లో మూడు సంవస్తరాల సంయయం తక్కు వేమీ కాదు ,తరువాత విజయవాడ కి వెళ్ళిన తరువాత నాకు చదువులు అంటే ఇలా ఉంటాయని తెలిసింది ,అక్కడ మాకు పొద్దున్న ఆరు గంటలనుంచి రాత్రి పది గంటలవరుకు క్లాస్సులు ఉండేయి ,కొద్ది రోజులు చాలా కష్టం అనిపించేదే ,కాని తరువాత అలవాటు అయిపోతుంది ,ఎవరికైనా ,ఎక్కడైనా ,మనసు ముందుగా అలా ఏడు తిరుగుతుంది తరువాత అదే అలవాటు అయిపోతుంది ,కానీ స్వేఛ్చ కంటేముఖ్యం బవిష్యత్తు ,విద్యార్థులను అల్లాగే చూడాలి మనమందరం కాలేజి కి చదువు కోసం పోతున్నాము కనీ స్సరదా కోసం కాదు అనే విషయం ఈ కా లేజిలు గుర్తించాయి ,టీచర్లు సైతం చాలా బాగా చెప్తున్నారు ,కాబట్టి కార్పరేట్ కాలేజిలు వర్దిల్లాలి