22, డిసెంబర్ 2010, బుధవారం

మదమెక్కిన ముఖ్య మంత్రి

ఈ ఆంధ్ర రాష్ట్రం లో అసలు ఎం జరుగు తోందో అస్సలు అర్థం కావడం లేదు ... తొమ్మిది సంవస్తరాల పాటు ముఖ్య మంత్రి గా వున్నా ఒక వ్యక్తి రైతులకోసం ప్ర్రానాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఈ ప్రబుత్వానికి ,, మీడియా కు .. కనీసం చీమ కుట్టినైనత్తన్నా లేకపోవడం ..దారుణం .. అసలు ఈ రాష్ట్రం లో ఎం జరుగుతోందో .. అర్థం కావడం లేదు ... సామాజిక న్యాయం అంటూ వచ్చిన చిరంజీవి ... పిచి పట్టినట్లు మాట్లాడుతున్నాడు .... అతగాడు ఎందుకూ పనికి రాడు... ఇక ముక్య మంత్రి అంటే లాటరి లో వచ్చ్సిన కిరణ్ కుమార్ కి సెన్సు లేదు